వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆడపిల్లలకు వినూత్న కార్యక్రమం:వైయస్
హైదరాబాద్:రాష్ట్రంలోని ఆడపిల్లల సంక్షేమానికిప్రభుత్వం ఒక వినూత్నకార్యక్రమాన్ని అమలు చేసే ఆలోచనలోఉన్నదని ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు.హైదరాబాద్లోని లలిత కళాతోరణంలోజవహర్లాల్ నెహ్రూ జయంతిసందర్భంగా ఆదివారం జరిగిన బాలలదినోత్సవంలో ఆయన వివిధ రంగాల్లోప్రతిభ కనబరిచిన పిల్లలకు అవార్డులుఅందజేశారు.
Comments
Story first published: Sunday, November 14, 2004, 23:53 [IST]