వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపితోపొత్తు నిర్ణయం జిల్లా కమిటీలదే: బిజెపి
ఆదిలాబాద్/విశాఖపట్నం:వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోతెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేవిషయాన్ని జిల్లా కమిటీల నిర్ణయానికేవదిలేస్తున్నామని భారతీయ జనతా పార్టీ(బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి చెప్పారు. స్థానిక పరిస్థితులనుబట్టి ఆ పొత్తులు ఉంటాయని ఆయనఆదిలాబాద్లో సోమవారం మీడియాప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
Comments
Story first published: Monday, November 15, 2004, 23:53 [IST]