వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపితోపొత్తు నిర్ణయం జిల్లా కమిటీలదే: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌/విశాఖపట్నం:వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లోతెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేవిషయాన్ని జిల్లా కమిటీల నిర్ణయానికేవదిలేస్తున్నామని భారతీయ జనతా పార్టీ(బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్‌. ఇంద్రసేనారెడ్డి చెప్పారు. స్థానిక పరిస్థితులనుబట్టి ఆ పొత్తులు ఉంటాయని ఆయనఆదిలాబాద్‌లో సోమవారం మీడియాప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

విధివిధానాలులేకుండా రాష్ట్ర ప్రభుత్వంనక్సల్స్‌తో చర్చలు జరుపుతోందనిఆయన విమర్శించారు. ఈ సమస్య అనేకరాష్ట్రాల్లో ఉన్నదని, జాతీయ స్థాయిలోనక్సలైట్‌ సమస్యపై ఒక నిర్దిష్టవిధానం ఉండాలని ఆయన అన్నారు.తెలంగాణ విషయంలో కూడా కాంగ్రెస్‌కుస్పష్టత లేదని, ప్రపంచ బ్యాంక్‌ అప్పులవిషయంలో కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయంలేదని ఆయన అన్నారు.రైతాంగసమస్యలపై ఈ నెల ముప్పయవ తేదీనరాష్ట్ర బంద్‌ తలపెట్టినట్లు బిజెపిసీనియర్‌ నాయకుడు బండారుదత్తాత్రేయ విశాఖపట్నంలో ప్రకటించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోప్రభుత్వం విఫలమైందని ఆయనవిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X