వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్చలపైప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు:గద్దర్
హైదరాబాద్:నక్సల్స్తో రెండో దశ చర్చలపైరాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనిసిపిఐ (మావోయిస్టు) ప్రతినిధులు గద్దర్,గంగన్న విమర్శించారు. సభలకుఅనుమతి ఇవ్వకపోవడం, ప్రభుత్వచేపడుతున్న ఇతర చర్యలు ఈవిషయాన్ని తెలియజేస్తున్నాయని వారుసోమవారం మీడియా ప్రతినిధులతోఅన్నారు.
Comments
Story first published: Monday, November 15, 2004, 23:53 [IST]