వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్చల ద్వారాఅయోధ్యపై ఒప్పందం: యన్డిఎ
న్యూఢిల్లీ:అయోధ్యలో రామాలయ నిర్మాణంపైసంప్రదింపుల ద్వారా ఒక ఒప్పందానికిరావాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(యన్డి ఎ) అభిప్రాయపడింది. ప్రతిపక్షాలమధ్య సంబంధాన్ని మరింత పటిష్టంచేయాలని నిర్ణయించింది. మాజీ ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి నివాసంలో సోమవారంయన్డి ఎ పక్షాల సమావేశంజరిగింది.
Comments
Story first published: Monday, November 15, 2004, 23:53 [IST]