వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎపిలోపెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆసక్తి
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకుఅమెరికా పారిశ్రామికవేత్తలు ఆసక్తిచూపుతున్నారు. అమెరికాపారిశ్రామికవేత్తలు మంగళవారంముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డిని కలిసి ఆ విషయాలపైచర్చించారు.
Story first published: Tuesday, November 16, 2004, 23:53 [IST]