వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగుదేశంతోబిజెపి దోస్తీ కటీఫ్
తిరుపతి:తెలుగుదేశం పార్టీతో రాష్ట్ర భారతీయజనతా పార్టీ (బిజెపి) తన స్నేహానికితెంచేసుకుంటోంది. వచ్చే మున్సిపల్ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామనిబిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి బుధవారం విలేకరులసమావేశంలో చెప్పారు.
Story first published: Wednesday, November 17, 2004, 23:53 [IST]