వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్సద్వినియోగం చేసుకోలేదు: జానా
హైదరాబాద్:ఇచ్చిన అవకాశాన్ని నక్సలైట్లుసద్వినియోగం చేసుకోలేదని హోం మంత్రికె. జానారెడ్డి అన్నారు. సిపిఐ (మావోయిస్టు),జనశక్తి నక్సలైట్ నాయకులతోరెండో విడత చర్చలకు ఇరు పక్షాలమధ్య అవగాహన అవసరమనిఆయన బుధవారం మీడియాప్రతినిధులతో అన్నారు. ఇరు పక్షాలమధ్య అవగాహన ఉన్నదని, అయితేమరింత అవగాహన అవసరమనిఆయన వివరణ ఇచ్చారు.
Comments
Story first published: Wednesday, November 17, 2004, 23:53 [IST]