వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆయుధాలపైనేనక్సల్స్తో ఇక చర్చలు: వైయస్
బెంగుళూర్:ఆయుధాలు వదిలిపెట్టడంపైనే నక్సలైట్నేతలతో రెండో విడత చర్చలుజరగాలనేది తమ ఉద్దేశమనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయుధాలువదిలే పెట్టే విషయంపై చర్చలకురావాల్సిందిగా తాము సిపిఐ (మావోయిస్టు),సిపిఐ (యంయల్) జనశక్తినాయకులను కోరినట్లు ఆయనబుధవారం విలేకరులతోచెప్పారు.
Story first published: Wednesday, November 17, 2004, 23:53 [IST]