రజనీకూతురితో ధనుష్ వివాహం
చెన్నై:తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కూతురు ఐశ్వర్యతో వర్ధమానతమిళ సినీ హీరో ధనుష్ వివాహంగురువారం జరిగింది.
వేదమంత్రాల మధ్య సంప్రదాయబద్దంగాజరిగిన వివాహ కార్యక్రమంలో ఇరవైయేళ్ల ధనుష్ ఐశ్వర్య మెడలోతాళి కట్టాడు. ఈ వివాహ కార్యక్రమానికితమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకూడా హాజరయ్యారు. ఈ వివాహం చెన్నైలోనిరజనీకాంత్ పోయెస్ రోడ్డు భవంతిలోజరిగింది.ఈవివాహ కార్యక్రమానికి సినీ ప్రముఖులుకమలహసన్, సత్యరాజ్,హేమమాలిని, శతృఘ్న సిన్హా,మోహన్ బాబు, చిరంజీని తదితరులు హాజరైనూతన వధూవరులనుఆశీర్వదించారు.











Click it and Unblock the Notifications
