వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అద్వానీకిక్షమాపణలు చెప్పిన ఉమాభారతి
న్యూఢిల్లీ:భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుంచిసస్పెండ్ అయిన ఉమాభారతి దిగి వచ్చారు.క్షమాపణలు కోరుతూ ఆమె బిజెపిఅధ్యక్షుడు ఎల్.కె. అద్వానీకిగురువారం ఒక లేఖ రాశారు. వారంరోజుల క్రితం పార్టీ సమావేశంలోనాయకత్వంపై విరుచుకుపడి,సమావేశం నుంచి బయటకు వచ్చి ఆమెపార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు .
Comments
Story first published: Thursday, November 18, 2004, 23:53 [IST]