వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టెండర్లఖరారు తొందరపాటు కాదు: రోశయ్య
హైదరాబాద్:రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపనులను చట్టబద్దంగా,వేగవంతంగా చేయడానికిటెండర్లను ఆహ్వానిస్తూ తాజానోటిఫికేషన్ జారీ చేశామని ఆర్థిక మంత్రికె. రోశయ్య చెప్పారు. సాగు నీటిప్రాజెక్టుల పనుల టెండర్ల ఖరారునుకొట్టివేస్తూ హైకోర్టు గురువారంఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ తాజానోటిఫికేషన్ విడుదలైంది.
Comments
Story first published: Friday, November 19, 2004, 23:53 [IST]