వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బంద్పాక్షికం: హైదరాబాద్లో బస్సులధ్వంసం
న్యూఢిల్లీ/హైదరాబాద్: కంచి కామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్టుకునిరసనగావిశ్వహిందూ పరిషత్ (విహెచ్పి),భారతీయ జనతా పార్టీ (బిజెపి) సోమవారంతలపెట్టిన బంద్కు మిశ్రమస్పందన లభించింది. న్యూఢిల్లీలో బంద్ప్రభావం పెద్దగా కనిపించలేదు.దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచేఉన్నాయి.
Comments
Story first published: Monday, November 22, 2004, 23:53 [IST]