వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాన్పూర్టెస్టు: రాణించిన భారత ఓపెనర్లు
హైదరాబాద్:రైతుల సంక్షేమానికి తాముచేపడుతున్న పనులకుతెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోందనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. గతతెలుగుదేశం ప్రభుత్వ విధానాలవల్లనే ఇప్పటికీ రైతులఆత్మహత్యలు కొనసాగడానికికారణమని ఆయన సోమవారంవిలేకరులతో అన్నారు.
Comments
Story first published: Monday, November 22, 2004, 23:53 [IST]