వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టెండర్లపైసిబిఐ దర్యాప్తు: బిజెపి డిమాండ్
వరంగల్:సాగు నీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారుఅవకతవకలపై కేంద్ర దర్యాప్తుసంస్థ (సిబిఐ) దర్యాప్తునకు ఆదేశించాలనిభారతీయ జనతా పార్టీ (బిజెపి)రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డిడిమాండ్ చేశారు. టెండర్లలోఖరారులో ప్రభుత్వం కాంట్రాక్టర్లతోకుమ్మక్కయిందని ఆయనమంగళవారం విలేకరులసమావేశంలో ఆరోపించారు.
Comments
Story first published: Tuesday, November 23, 2004, 23:53 [IST]