వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెహ్వాగ్
కాన్పూర్:భారత్, దక్షిణాప్రికాల మధ్యజరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ డ్రాదిశగా సాగుతోంది. దక్షిణాఫ్రికా తొలిఇన్నింగ్స్ భారీ స్కోర్ను అధిగమించేందుకుభారత బ్యాట్స్మెన్ సాగుతున్నారు.ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 164 పరుగులతోభారత్ను ఆదుకున్నాడు. మరోఓపెనర్ గౌతమ్ గంభీర్ నాలుగుపరుగులతో సెంచరీని మిస్సయ్యాడు.అతను 96 పరుగులు చేసి అవుటయ్యాడు.
Comments
Story first published: Tuesday, November 23, 2004, 23:53 [IST]