జయేంద్రకేసు: సిబిఐకి బదిలీకై పిటిషన్‌

న్యూఢిల్లీ:శంకరరామన్‌ హత్య కేసునుకేంద్ర దర్యాప్తు బృందానికి (సిబిఐకి)అప్పగించాలని కోరుతూ కంచి శంకరాచార్యజయేంద్ర సరస్వతి తరఫునసుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.శంకరరామన్‌ హత్య కేసులోజయేంద్ర సరస్వతిని తమిళనాడుపోలీసులు అరెస్టు చేసిన విషయంతెలిసిందే.

పార్లమెంటుసభ్యుడు బి.పి. సింఘాల్‌ ఈ పిటిషన్‌నుసుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఛీఫ్‌ జస్టిస్‌లహోటి కోర్టులో ఈ పిటిషన్‌ ఎల్లుండి విచారణకురానుంది. శంకరాచార్య ప్రస్తుతంతమిళనాడులోని వెల్లూరు జైలులో ఉన్నారు.ఆయన బెయిల్‌ పిటిషన్‌ను మద్రాసుహైకోర్టు కొట్టివేసింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+