వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయేంద్రకేసు: సిబిఐకి బదిలీకై పిటిషన్
న్యూఢిల్లీ:శంకరరామన్ హత్య కేసునుకేంద్ర దర్యాప్తు బృందానికి (సిబిఐకి)అప్పగించాలని కోరుతూ కంచి శంకరాచార్యజయేంద్ర సరస్వతి తరఫునసుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.శంకరరామన్ హత్య కేసులోజయేంద్ర సరస్వతిని తమిళనాడుపోలీసులు అరెస్టు చేసిన విషయంతెలిసిందే.
Comments
Story first published: Tuesday, November 23, 2004, 23:53 [IST]