వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అప్పు విదేశీయాత్రకు హైకోర్టు బ్రేక్
చెన్నై:శంకరరామన్ హత్య కేసులోకీలక నిందితుడైన అప్పుకు విదేశాలకువెళ్లడానికి అనుమతిస్తూ వెలువడినఆదేశాలపై మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చింది.కాన్సామి గోపాల కృష్ణస్వామి అలియాస్ అప్పువిదేశాలకు వెళ్లడానికి ఇచ్చిన అనుమతినిరద్దు చేయాలని కోరుతూ నగరపోలీసులు పెట్టుకున్న పటిషన్పై ఛీఫ్ జస్టిస్యన్. దినకర్, జస్టిస్ డి.మురుగేశన్లతో కూడిన డివిజన్బెంచ్ ఆ స్టే ఇచ్చింది.
Comments
Story first published: Tuesday, November 23, 2004, 23:53 [IST]