వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలుసందర్శనను బహిష్కరించిన టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:జైలు అధికారులు షరతులు విధించడంతోతెలుగుదేశం వరంగల్‌ నాయకులువరంగల్‌ కేంద్ర కారాగారంసందర్శనను బహిష్కరించారు. అనేకఅవకతవకలు జరుగుతున్నాయనేఆరోపణలు వస్తున్న నేపథ్యంలోతెలుగుదేశం వరంగల్‌ జిల్లానాయకులు జైలును సందర్శించడానికిపూనుకున్నారు.

జైలుసందర్శనకు అధికారులు అనుమతిఇచ్చారు. అయితే తమతో మీడియానుఅనుమతించకపోవడంతో వారుతమ కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు. మీడియా ద్వారానేవాస్తవాలు బయటపడతాయని, వాస్తవాలనుతొక్కిపెట్టడానికి మీడియానుఅనుమతించలేదని తెలుగుదేశంనాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంత్రులు ఎం.సత్యనారాయణరావు, పొన్నాలలక్ష్మయ్యలతో రౌడీ షీటర్లను, హత్యలుచేసినవారిని, నేరస్థులను జైలులోకిఅనుమతించిన జైలు అధికారులు తమతోమీడియాను అనుతించకపోవడంశోచనీయమని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X