వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్యాబినెట్లోచర్చించకుండానే పునాదిరాళ్లు:టిఆర్యస్
హైదరాబాద్:మంత్రివర్గంలో చర్చించకుండానేముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి సాగు నీటి పారుదలప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూపోతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్యస్) శాసనసభ్యుడు మందాడిసత్యనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.టిఆర్యస్ కూడా మంత్రివర్గంలో ఉన్నవిషయం తెలిసిందే.
Comments
Story first published: Tuesday, November 23, 2004, 23:53 [IST]