వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కంచి కేసు:ఎదురు తిరిగిన నిందితులు
కాంచీపురం:శంకరరామన్ హత్య కేసుపోలీసులకు అడ్డం తిరిగింది. ఈ కేసులోని ఇద్దరునిందితులు పోలీసులకు అడ్డం తిరిగారు.ఈ కేసులో కంచికామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి అరెస్టయిన విషయంతెలిసిందే.
తననునవంబర్ తొమ్మిదవ తేదీన కోర్టులోహాజరు పరచడానికి ముందు మూడు తేదీనుంచి తనను అక్రమంగానిర్బంధించారని కదివరన్ అనేనిందితుడు కాంచీపురం జ్యుడిష్యల్మెజిస్ట్రేట్కు ఇన్ కెమెరా వాంగ్మూలంలోచెప్పాడు. పోలీసులు తనను చిత్రహింసలుపెట్టారని, తాను ఆరోగ్య సమస్యలతోబాధపడుతున్నానని మరో నిందితుడురెజిని అలియాస్ చిన్న చెప్పాడు.
Comments
Story first published: Wednesday, November 24, 2004, 23:53 [IST]