వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌పైచర్యలు చర్యలే, చర్చలు చర్చలే:సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌:మావోయిస్టులు హింసకు పాల్పడడం దురదృష్టకరమనిముఖ్యమంత్రివైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. ఈసంఘటనలపై చట్టం తనపని తాను చేసుకుపోతుందని గురువారంఆయన వ్యాఖ్యానించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌సమీపంలో మల్లేశ్వరం గ్రామానికి చెందిన పోతుల వెంకటేశ్వర్లుపైబుధవారం మావోయిస్టులు కాల్పులుజరపడాన్ని విలేకరులు ప్రస్తావించగాముఖ్యమంత్రి ఈ విధంగా ప్రతిస్పందించారు.మావోయిస్టులు పాల్పడుతున్న ఇటువంటిసంఘటనల వల్ల వారితో చర్చలప్రక్రియకు భంగం కలగబోదనిఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ప్రభుత్వం చర్చలప్రక్రియను కొనసాగిస్తుందని వైఎస్‌అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X