సహచరుడికాల్పుల్లో ఏడుగురు జవాన్లు మృతి

శ్రీనగర్‌:జమ్మూ కాశ్మీర్‌లోని పారామిలటరీ బలగానికిచెందిన ఒక పైనికుడు జరిపిన కాల్పులలోఅతని సహచరులు ఏడుగురుమరణించారు. మరో ఇద్దరు తీవ్రంగాగాయపడ్డారు. ఈ సంఘటన శ్రీనగర్‌కుయాబై నాలుగు కిలోమీటర్ల దూరంలో గలబారాముల్లాలో శనివారం రాత్రిజరిగింది.

గతపదిహేనేళ్లుగా ఇటువంటి సంఘటనజరగలేదు. ఈ సంఘటనతో కేంద్రసాయుధ పోలీసు బలగాల అధికారుల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. కాల్పులుజరిపి తన సహచరులను కాల్చిచంపిన సైనికుడు తాను కాల్చుకునిఆత్మహత్య చేసుకున్నాడు.బారాముల్లాలోని కంపెనీ హెడ్‌క్వార్టర్‌లోవిధులు నిర్వహిస్తున్న ఆ సి ఆర్‌పియఫ్‌జవాను శనివారం అర్థరాత్రివిచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.గార్డులు అప్రమత్తమయ్యే లోగానేఏడుగురు మరణించారు.మరణించినవారు ఇన్‌స్పెక్టర్‌ స్థాయికంపెనీ కమాండర్‌, ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+