వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేంచెప్పిందే అవుతోంది, అవుతుంది: కెసిఆర్
హైదరాబాద్:మొదటి నుంచి తాము చెప్పుతున్నదేజరుగుతున్నదని తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్యస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలోనారా చంద్రబాబునాయుడి పార్టీభూస్థాపితమవుతుందని చెప్పామని,అది జరిగిందని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూకాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడతాయనిచెప్పామని, అదే జరిగిందని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలోనూతాము చెప్పిందే జరుగుతుందనిఆయన అన్నారు.
Story first published: Sunday, November 28, 2004, 23:53 [IST]