భోపాల్‌వద్ద రైలు ప్రమాదం:

భోపాల్‌:భోపాల్‌ సమీపంలో ఆదివారం జరిగిన రైలుప్రమాదంలో పదమూడు మందివిద్యార్థులు మరణించారు. భోపాల్‌కుఐదు కిలోమీటర్ల దూరంలో గల సుఖి సెవాన్యారైల్వే స్టేషన్‌ వద్ద రైలు మీది నుంచిదూసుకుపోవడంతో వారుమరణించారు.

రైల్వేట్రాక్‌ దాటుతుండగా చెన్నై - లక్నోసూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వారి మీదినుంచిదూసుకెళ్లింది. విద్యార్థులు సాంచిలోని ఒకప్రదర్శనకు వెళ్తున్నారు.మరణించినవారి కుటుంబాలకు రైల్వేఅధికారులు లక్ష రూపాయలేసిఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంపట్ల రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్‌ విచారం వ్యక్తం చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+