పన్ను పోటులేదు: లోటు రూ. 1401 కోట్లు
కరీంనగర్:అపహరణకు గురైన కరీంనగర్జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిపోస్టు మాస్టర్ రాజేశ్వరరావుశవమై తేలాడు.రాజేశ్వరరావును మాజీ నక్సలైట్భీమన్న ముఠా కిడ్నాప్ చేసిందని జగిత్యాలడియస్సీ వెంకటనారాయణ చెప్పారు.రాజేశ్వరరావును అదే ముఠాఅరెస్టు చేసినట్లు భావిస్తున్నారు.
రాజేశ్వరరావునునక్సలైట్లు కిడ్నాప్ చేశారనే ఆరోపణలువచ్చాయి. అయితే రాజేశ్వరరావుతాము కిడ్నాప్ చేయలేదని, పోలీసులేకిడ్నాప్ చేసి నాటకాలాడుతున్నారనిమావోయిస్టు కరీంనగర్ - నిజామాబాద్పశ్చిమ డివిజన్ కార్యదర్శి రమేష్అన్నారు. రాజేశ్వరరావును కిడ్నాప్చేయాల్సిన అవసరం తమకు లేదనిడియస్పీ వెంకటనారాయణచెప్పారు. ఈ వాదప్రతివాదాలుసాగుతుండగానేరాజేశ్వరరావును కిడ్నాపర్లుహత్య చేశారు. రాజేశ్వరరావునుతాము హత్య చేయలేదనిమావోయిస్టులు ప్రకటించారు.
రాజేశ్వరరావునుమాజీ నక్సలైట్ భీమన్న, అతని భార్యలతక్క హత్య చేశారని పోలీసులుప్రకటించారు. నర్సింగరావు అనేభూస్వామి హత్య కేసులోరాజేశ్వరరావు నక్సలైట్లకువ్యతిరేకంగా సాక్ష్యంచెప్పినందుకే భీమన్న, అతని భార్యలతక్క ఈ హత్యకు పాల్పడినట్లు వారుచెప్పారు. రాజేశ్వరరావును ఒకఇంటిలో ఉరి వేసి చంపారని వారు చెప్పారు.పోస్టు మాస్టర్ జనరల్రాజేశ్వరరావు బీడీ కంపెనీ కూడానడిపేవాడు.