రాష్ట్రబడ్జెట్లో ఐటికి రూ. 82 కోట్లు
హైదరాబాద్:ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( ఐటి) రంగానికిరాష్ట్ర వార్షిక బడ్జెట్లో 82 కోట్లరూపాయలు కేటాయించారు. 2005-06 వార్షికబడ్జెట్ను ఆర్థిక మంత్రి కె. రోశయ్యశుక్రవారం శాసనసభలోప్రతిపాదించారు. హైదరాబాద్లోతలపెట్టిన అంతర్జాతీయవిమానాశ్రయం ఏర్పాటు రెండేళ్లలో పూర్తికాగలదని ఆయన చెప్పారు.హైదరాబాద్లో ఖరగ్పూర్ ఐఐటివిస్తరణ కేంద్రాన్ని వచ్చే ఏడాది ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఐ ఐటి ఏర్పాటుజరుగుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.సరస్వతీ దేవాలయం ఉన్న బాసరలో ఐఐటి ఏర్పాటుకు చాలా కాలంగా రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది.ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యవంటివారు బాసరలో ఐ ఐటిని ఏర్పాటుచేయించడానికి విశేషంగా కృషిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications