తీవ్రవాదులు మా వాళ్ళే : పాక్‌

న్యూఢిల్లీ: ముంబైలో దాడులకు పాల్పడినవారు తమ దేశస్థులు కాదని ఇంతవరకూ వాదిస్తూవచ్చిన పాకిస్థాన్‌ అసలు విషయాన్ని అమెరికా ముందు వెల్లడించినట్లు తెలుస్తోంది. దాడులకు పాల్పడినవారు పాక్‌ జాతీయులేనని ఆ దేశ నిఘా వర్గాలు అంగీకరించినట్లు అమెరికా ఈరోజు భారత్‌కు తెలిపింది. అమెరికా రక్షణ మంత్రి భారత్‌ పర్యటనలో భాగంగా మన దేశ భద్రతా సలహాదారు నారాయణన్‌, రక్షణ శాఖ మంత్రి ఆంటోనీలకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+