వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాదులు మా వాళ్ళే : పాక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముంబైలో దాడులకు పాల్పడినవారు తమ దేశస్థులు కాదని ఇంతవరకూ వాదిస్తూవచ్చిన పాకిస్థాన్‌ అసలు విషయాన్ని అమెరికా ముందు వెల్లడించినట్లు తెలుస్తోంది. దాడులకు పాల్పడినవారు పాక్‌ జాతీయులేనని ఆ దేశ నిఘా వర్గాలు అంగీకరించినట్లు అమెరికా ఈరోజు భారత్‌కు తెలిపింది. అమెరికా రక్షణ మంత్రి భారత్‌ పర్యటనలో భాగంగా మన దేశ భద్రతా సలహాదారు నారాయణన్‌, రక్షణ శాఖ మంత్రి ఆంటోనీలకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X