వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనంతో పొంగుతున్న తుంగభద్ర తీరం

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: పుష్కరాల 4వ రోజు కూడా తుంగభద్ర తీరం జనంతో కిక్కిరిసిపోయింది. ప్రతిరోజు వేల సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. మహిళలు పుష్కరస్నానాల అనంతరం దీపాలు వెలిగించి నదీమతల్లికి నీరాజనాలు అర్పిస్తున్నారు. పితృదేవతలకు పిండప్రదానాలుచేసే వారితో నదీతీరం కోలాహలంగా మారింది. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరగటంతో అదనపు సౌకర్యాలకోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X