వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూడ్స్ రైలులో 12 బాంబులు లభ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఓ స్టీల్‌ ప్లాంటు కోసం తెప్పిస్తున్న ఇనుప సామాను వ్యాగన్లలో ఈరోజు 12 బాంబులు దొరకడంతో పోలీసులు నివ్వెరపోయారు. ఒరిస్సా నుంచి వస్తున్న ఈ గూడ్స్‌ రైలులో ఆరు వ్యాగన్లలో రెండు బాంబుల చొప్పున మొత్తం 12 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు రాయ్‌పూర్‌ రేంజి ఐజీ వైకేఎస్‌ ఠాకూర్‌ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X