వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గూడ్స్ రైలులో 12 బాంబులు లభ్యం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఓ స్టీల్ ప్లాంటు కోసం తెప్పిస్తున్న ఇనుప సామాను వ్యాగన్లలో ఈరోజు 12 బాంబులు దొరకడంతో పోలీసులు నివ్వెరపోయారు. ఒరిస్సా నుంచి వస్తున్న ఈ గూడ్స్ రైలులో ఆరు వ్యాగన్లలో రెండు బాంబుల చొప్పున మొత్తం 12 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు రాయ్పూర్ రేంజి ఐజీ వైకేఎస్ ఠాకూర్ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, December 27, 2008, 16:11 [IST]