గూడ్స్ రైలులో 12 బాంబులు లభ్యం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఓ స్టీల్ ప్లాంటు కోసం తెప్పిస్తున్న ఇనుప సామాను వ్యాగన్లలో ఈరోజు 12 బాంబులు దొరకడంతో పోలీసులు నివ్వెరపోయారు. ఒరిస్సా నుంచి వస్తున్న ఈ గూడ్స్ రైలులో ఆరు వ్యాగన్లలో రెండు బాంబుల చొప్పున మొత్తం 12 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు రాయ్పూర్ రేంజి ఐజీ వైకేఎస్ ఠాకూర్ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
More From
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications