ప్రజారాజ్యం రాష్ట్ర కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ ఐదుగురు ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధానకార్యదర్శులతో కూడిన రాజకీయ వ్యవహారాల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా శనివారం మధ్యాహ్నం ఇక్కడ తెలిపారు. ఊపాధ్యక్షులుగా ఆంజనేయరెడ్డి, రెడ్డయ్య యాదవ్, పి.రాధాకృష్ణ, ఖలీల్ భాషా ఎంపికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా డా.మిత్రా, శోభానాగిరెడ్డి, వినయ్, వంగవీటి రాధా, కామినేని శ్రీనివాస్, అరుణతార, జల్లి సిద్ధయ్య వ్యవహరిస్తారు.
ఈ కమిటీలో ఎన్నికల ప్రణాళిక విభాగం ఛైర్మన్గా సీనియర్ నేత హరిరామజోగయ్యను, న్యాయ వ్యవహారాల ఛైర్మన్గా జంగయ్యనాయుడును నియమించినట్లు తెలిపారు. పీఎల్ మహేందర్, గోకా శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ, గౌతంలను అధికార ప్రతినిధులుగా నియమిస్తునట్లు ప్రకటించారు. మరి కొన్ని కమిటీలను ఈనెల్ 26 లోపు ప్రకటిస్తామని డాక్టర్ మిత్రా చెప్పారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications