ఇక ఖమ్మం ఎజెన్సీలో పవన్

ఆ తర్వాత పోలవరం ముంపుగ్రామాల ప్రజలతో మాట్లాడతారు. అనంతరం భద్రాచలంలో బహిరంగసభలో పాల్గొంటారు. మర్నాడు ఉదయం భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. మణుగూరులో రోడ్ షో నిర్వహించి పాల్వంచలో బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మూడవరోజు తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు సొంతగ్రామంలో ఆయన పర్యటిస్తారు. అనంతరం రామవరం వద్ద మదర్థెరిస్సా, మహాత్మాగాంధీ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఖమ్మంలో బహిరంగసభలో పాల్గొని రాత్రికి అక్కడే బసచేసి 22 ఉదయం హైదరాబాద్ వెళతారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications