భార్యా పిల్లలతో సహా ఆత్మహత్య
విశాఖపట్నం: విశాఖనగరంలో ఓ ఉద్యోగి భార్యాపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం కలిగించింది. రాంనగర్లో ఉంటూ హెచ్పీసీఎల్లో ఉద్యోగం చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆఫీసులో వేధింపులే ఇందుకు కారణమని సూయిసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ ఆత్మహత్యపై అనేక అనుమానాలున్నాయి. మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో ఉండడం అనుమాలకు తావిస్తోంది. మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపిస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications