రామ్ చరణ్ కింద పడ్డాడు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ప్రజారైలు యాత్ర సందర్భంగా చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఈరోజు ఆముదాలవలస రైల్వేస్టేషన్కు ప్రజారాజ్యం పార్టీ ప్రత్యేక రైలు చేరుకున్న సందర్భంగా రామ్చరణ్, అల్లు అర్జున్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వీరితో స్టేషన్ కిక్కిరిసింది. అభిమానులు, ప్రరాపా కార్యకర్తల తాకిడితో హీరో రామ్చరణ్ పట్టుతప్పి కింద పడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను పైకి లేపి రైల్లోకి ఎక్కించారు
More From
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications