మైక్రోసాఫ్ట్ విక్రయాల పతనం
శాన్ ఫ్రాన్సిస్కో: గత 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి మైక్రోసాఫ్ట్ త్రైమాసిక రెవెన్యూల్లో పతనం చవి చూసింది. గురువారం మైక్రోసాప్ట్ ఈ పతనాన్ని రుచి చూసింది. వ్యయంలో కోత వంటి చర్యలతో ఇన్వెస్టర్లు ఇప్పటికీ ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ ను ఆదరిస్తూనే ఉన్నారు. ఏడాది క్రితం త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే కంపెనీ రెవెన్యూ ఆరు శాతం 13.7 డాలర్లు పడిపోయిందని కంపెనీ వర్గాలు చెప్పాయి.
కొత్త కంప్యూటర్ల కొనుగోలును ఆలస్యం చేయడం లేదా వాయిదా వేసుకోవడం వంటి చర్యలతో వినియోగదారుల వ్యయం తగ్గింది. చరిత్రలోనే రెండో సారి మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం అమ్మకాలు తగ్గాయి. అయితే పరిస్థితి మారుతుందని మైక్రోసాఫ్ట్ వర్గాలు ఆశిస్తున్నాయి. మార్కెట్ కండీషన్స్ బలహీనపడడంతో రెవెన్యూ ఒత్తిళ్లను తట్టుకోవడానికి సంస్థ వ్యయంలో కోతకు సిద్ధపడిందని, దాంతో సంస్థ మెరుగ్గానే ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ క్రిస్ లిడ్డెల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో మూడు నెలల పాటు మార్కెట్ బలహీనంగానే ఉంటుందని అనుకుంటున్నట్లు లిడ్డెల్ చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications