గుడిసెల తొలగింపుతో ఉద్రిక్తత
హైదరాబాద్: సికింద్రాబాద్లోని మహేంద్రహిల్స్ మరోమారు ఉద్రిక్తతకు నెలవైంది. గతంలో ఇక్కడ గుడిసెల తొలగింపు చేపట్టి తీవ్రన ప్రతిఘటన కారణంగా ఆగిన పోలీసులు బుధవారం ఉదయం తిరిగి గుడిసెల తొలగింపు చేపట్టారు. దీన్ని స్థానికులు ప్రతిఘటించటంతో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత పోలీసులు గుడిసెల తొలగింపునకు పూనుకున్నారు. వారిని ప్రతిఘటించేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. బుధవారం ఉదయం తిరిగి పోలీసులు ఆ పనికి పూనుకున్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
మోసాలిసా పెళ్లి!.. హైటెన్షన్ నడుమ పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్












Click it and Unblock the Notifications