తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజల తీర్పు శిరోధార్యం: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన తమకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. 13శాసనసభా సమావేశాలకు హాజరయ్యేందుకు అసెంబ్లీకి వచ్చిన ఆయన మాట్లాడుతూ...ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ..వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడతామన్నారు. శాసనసభా నిబంధనలకు విరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ అభ్యర్థులు ప్రవర్తించరని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి పాలకొల్లులో ఓడిపోగా, తిరుపతి నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X