మమత బెనర్జీకి వైయస్ లేఖ

కేంద్ర మంత్రి జైరాం రమేష్ శనివారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. సచివాలయంలో జైరాం రమేష్ కు భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వాగతం చెప్పారు. ముఖ్యమంత్రితో రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులపై జైరాం రమేష్ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు తగిన కేంద్ర సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జైరాం రమేష్ ను కోరినట్లు చెబుతున్నారు.
పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సచివాలయంలో అభినందించారు. భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు మరింత కష్టపడి చదవాలని ముఖ్యమంత్రి విద్యార్థులకు సూచించారు. కార్పొరేట్ విద్యాస్థంస్థలకు ధీటుగా సాంఘిక, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ప్రతిభకనబరచడం విద్యావ్యవస్థలో వచ్చిన మార్పుకు నిదర్శనమని సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications