కేరళ గవర్నర్ కు బెదిరింపు కాల్
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆర్ ఎస్ గవాయ్ ని చంపుతామంటూ గల్ప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో రాజభవన్ వద్ద భద్రతను పెంచినట్లు సోమవారం పోలీసులు చెప్పారు. ఈ ఫోన్ కాల్ గత రాత్రి వచ్చింది. ఎల్డీఎఫ్ మంత్రివర్గ సిఫార్సును వ్యతిరేకిస్తూ గవర్నర్ గవాయ్ ఎస్ ఎన్సీ లేవిలిన్ ఆరోపణలో కేసులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పినరాయ్ విజయన్ పై సిపిఐ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి ఇచ్చిన వెంటనే గవర్నర్ కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి మలయాళంలో మాట్లాడాడు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications