బాంబుపేలుళ్ళలో 8 మంది మృతి
పాకిస్థాన్: డేరాఇస్మాయిల్ఖాన్ నగరంలోని పీర్బజారులో బాంబుపేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందారు. 25మంది వరకు గాయపడ్డారు. ఒక వాహనంలో బాంబును అమర్చి దుండగులు పేలుడుకు పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గాయపడిన వారిని జిల్లాకేంద్రంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయబృందాలు, భద్రతాదళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యల్లో నిమగ్నమయ్యారు.
More From
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications