తెరపైకి తెలంగాణ విమోచన సమితి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో ఉద్యమ పార్టీ ఆవిర్భవించింది. హైదరాబాద్లోని హరిహర కళాభవన్ కాళోజీ ప్రాంగణంలో ప్రొఫెసర్ హరగోపాల్, రఘునాథ్ తదితరులు తెలంగాణ విమోచన సమితి(తెవిస) పార్టీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పార్టీ రూపకర్త, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆవిర్భావ సభలో మాట్లాడారు.
తెవిస రాజకీయ పార్టీ కాదని తెలిపారు. ఒక్క తెరాసతోనే తెలంగాణ సాధ్యం కాదని..జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కలిసివస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాధాన్యాన్ని ఎంతగా వివరించిన..ప్రస్తుతం తెరాస ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే స్థితిలో లేదన్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను గాయపరిచాయన్నారు.
More From
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications