ప్రజారాజ్యం పార్టీ మిత్రా గుడ్ బై?

రాజీనామా అంటూ కలకలం సృష్టించవద్దని కూడా చిరంజీవి మిత్రాతో అన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మిత్రా చిరంజీవికి అనేక లేఖలు రాశారు. కొన్ని లేఖలను స్వయంగా చిరంజీవికి అందజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా చిరంజీవిలో మార్పు రాకపోవడంతో మిత్రా చాలా రోజులుగా తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాలపై జరిగిన సమీక్షా సమావేశాలపై కూడా మిత్రా సంతృప్తిగా లేరు. ఈవీఎంలు, పార్టీ గుర్తు (రైలింజన్)లో గందరగోళం కారణంగానే ఓడిపోయామన్న సూత్రీకరణ తప్ప ఓటమికి అసలు కారణాలేమిటో అన్వేషించలేకపోయారని ఆయన తన సహచరులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications