కాల్పుల విరమణకు మావోలు సిద్ధం
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్లోని లాల్ గఢ్ లో సాయుధ బలగాలను ఉపసంహరిస్తే తాము కాల్పుల విరమణకు సిద్ధమేనని మావోయిస్టులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ లోని లాల్గఢ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మావోయిస్టులు ఇన్న రోజులుగా తమ పట్టును వీడకుండా పోరాడారు. అయితే సైన్యం, ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి లాల్ గఢ్ ను క్రమేణా విముక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 22 గ్రామాలను సైన్యం విముక్తం చేసి తమ సత్తా చాటింది. దీంతో మావోయిస్టులు కొంత దిగివచ్చారు.
సాయుధ బలగాలను ఉపసంహరించి తమతో చర్చలకు ప్రభుత్వం సిద్ధపడాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఆదివారంనాడు లాల్ గఢ్ ను సందర్శించిన మేధావులు ఏర్పాటు చేస్తే తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు సిద్ధమని మావోయిస్టు నాయకుడు సాగర్ ఒక ప్రకటనలో చెప్పారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications