కాల్పుల విరమణకు మావోలు సిద్ధం
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్లోని లాల్ గఢ్ లో సాయుధ బలగాలను ఉపసంహరిస్తే తాము కాల్పుల విరమణకు సిద్ధమేనని మావోయిస్టులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ లోని లాల్గఢ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మావోయిస్టులు ఇన్న రోజులుగా తమ పట్టును వీడకుండా పోరాడారు. అయితే సైన్యం, ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి లాల్ గఢ్ ను క్రమేణా విముక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 22 గ్రామాలను సైన్యం విముక్తం చేసి తమ సత్తా చాటింది. దీంతో మావోయిస్టులు కొంత దిగివచ్చారు.
సాయుధ బలగాలను ఉపసంహరించి తమతో చర్చలకు ప్రభుత్వం సిద్ధపడాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఆదివారంనాడు లాల్ గఢ్ ను సందర్శించిన మేధావులు ఏర్పాటు చేస్తే తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు సిద్ధమని మావోయిస్టు నాయకుడు సాగర్ ఒక ప్రకటనలో చెప్పారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications