తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస లొల్లిపై విజయశాంతి నో కామెంట్

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
తిరుపతి: పార్టీలో నెలకొన్న సంక్షోభంపై మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి నిరాకరించారు. ఆమె బుధవారంనాడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం తన జన్మదినం కావటంతో ఆమె తిరుమలలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.

బుధవారం ఉదయం సహస్రకలశాభిషేకంలో పాల్గొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని రాహుకేతు, సర్పదోష నివారణ పూజలు చేయించారు. మంగళవారంనాడు కూడా ఆమె తెరాసలోని సంక్షోభంపై మాట్లాడేందుకు తిరస్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X