ఎస్సీల వర్గీకరణకు చట్టబద్దత: ఎంపి
వరంగల్: పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీలకు వర్గీకరణకు చట్టబద్దత లభిస్తుందని వరంగల్ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకే చట్టబద్ధతపై ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ ప్రక్రియ పూర్తవుతుందని, ఎబిసిడిలుగా వర్గీకరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులను దళితలుగా గుర్తించే విధంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చట్టం రూపొందే అవకాశం ఉందని రాజయ్య వెల్లడించారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications