ఎస్సీల వర్గీకరణకు చట్టబద్దత: ఎంపి
వరంగల్: పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీలకు వర్గీకరణకు చట్టబద్దత లభిస్తుందని వరంగల్ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకే చట్టబద్ధతపై ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ ప్రక్రియ పూర్తవుతుందని, ఎబిసిడిలుగా వర్గీకరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులను దళితలుగా గుర్తించే విధంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చట్టం రూపొందే అవకాశం ఉందని రాజయ్య వెల్లడించారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications