వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గాన్ పేలుడులో 14 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్: మధ్య అఫ్గానిస్తాన్ లో గురువారం సంభవించిన పేలుడులో 14 మంది మరణించినట్లు లోగార్ ప్రొవిన్షియల్ చీఫ్ ముస్తాఫా ఖాన్ చెప్పారు. ఈ సంఘటన లోగార్ ప్రొవిన్షియల్ లో గురువారం ఉదయం జరిగిందని ఆయన అన్నారు. మృతుల్లో పది మంది పౌరులు, నలుగురు పోలీసులు ఉన్నట్లు తెలిపారు.

అమెరికా సైనిక దాడులు జరుగుతున్న వందల కిలోమీటర్ల దూరంలో ఈ పేలుళ్లు సంభవించాయి. హెల్మాండ్ ప్రొవిన్స్ లో అమెరికా సైనిక దాడులు జరుగుతున్నాయి. ఈ రెండు సంఘటనలకు మధ్య సంబంధం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X