అమర్ నాథ్ సమీపంలో కూలిన హెలికాప్టర్
న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రలో అపశృతి దొర్లింది. అమర్ నాథ్ కు యాత్రికులను చేరవేసే ఓ హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న నలుగురు యాత్రికులు మృతిచెందినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని హెలికాప్టర్ శకలాల కోసం గాలింపు చేపట్టారు. కూలిన విమానం హిమాలయన్ ఏవియేషన్ కంపెనీకి చెందింది. ఇది బల్తాల్, సోనమార్గ్ ల మధ్య ప్రయాణికులను చేరవేస్తుంది. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications