ఢాకా: తాను తన ఇంటికి రావాలనుకుంటున్నట్లు చెబుతూ బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ తమ దేశ ప్రధాని షేక్ హసీనాకు ఒక లేఖ రాశారు. ముస్లిం మత సంస్థలు ఫత్వా జారీ చేయడంతో ఆమె గత 15 ఏళ్లుగా దేశం వెలుపలే ఉంటున్నారు.