భారత్ కు నేడు కిరణ్ మృతదేహం
తన సోదరుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని ఎంబసి మెంబర్ రమణారెడ్డి చెప్పారని కిరణ్ సోదరుడు గణేష్ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని భారతీయులు ర్రాష్టానికి చెందిన ఉద్యోగులు న్యాయపరమైన అంశాలను పూర్తి చేసి గురువారం మృతదేహాన్ని తరలించేందుకు సహకరించారని అన్నారు. ఇండియాకు వచ్చే ప్రత్యేక విమానం ద్వా రా మృతదేహాన్ని తరలించనున్నారని అన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ వరంగల్ ganesh దక్షిణాఫ్రికా kiran software engineer south africa గణేష్ కిరణ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్
Story first published: Thursday, July 9, 2009, 12:14 [IST]