హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ కు నేడు కిరణ్ మృతదేహం

By Staff
|
Google Oneindia TeluguNews

Kiran
వరంగల్‌: ఉద్యోగం కోసం వెళ్లి దక్షిణాఫ్రికా దుం డగుల చేతిలో బలైన వరంగల్‌ జిల్లా ఆరెపల్లికి చెందిన కిరణ్‌ మృతదేహానికి బుధవారం 12గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలకు) పోస్టుమార్టం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం మృతదేహం తరలింపుకు అనుమతించినట్లు సమాచారం అందిందని కిరణ్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.

తన సోదరుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని ఎంబసి మెంబర్‌ రమణారెడ్డి చెప్పారని కిరణ్ సోదరుడు గణేష్ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని భారతీయులు ర్రాష్టానికి చెందిన ఉద్యోగులు న్యాయపరమైన అంశాలను పూర్తి చేసి గురువారం మృతదేహాన్ని తరలించేందుకు సహకరించారని అన్నారు. ఇండియాకు వచ్చే ప్రత్యేక విమానం ద్వా రా మృతదేహాన్ని తరలించనున్నారని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X