దారుణంగా వైయస్: చంద్రబాబు

ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, బాధితుల నుంచి ఫిర్యాదు లేకుండా రామారావుపై అత్యాచారం, హత్యానేరాల కింద కేసు నమోదు చేశారని, ఇంతకన్నా దారుణముంటుందా? అని కేసు విషయాన్ని గవర్నరు దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లి డేవిడ్రాజు, 'సాక్షి' పత్రిక విలేకరి శ్యామలరావు, మరికొంతమంది కలిసి రామారావుపై అత్యాచారం, హత్య వదంతులు పుట్టించారని తెలిపారు. ఎవరో తనకు చెప్పారంటూ పిల్లి డేవిడ్రాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారంటూ రామారావుపై పెట్టిన కేసు పూర్వాపరాలు, అనంతరం జరిగిన పరిణామాలను గవర్నరుకు వివరించారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 'ఆపరేషన్ ఆకర్ష' పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని, వినకపోతే వేధింపులకు గురిచేస్తున్నారని, అప్పటికీ లొంగకపోతే ఇలా తప్పుడు కేసులు బనాయించి మానసికంగా బాధిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. రామారావు కేసు విషయంలో ముఖ్యమంత్రి పేషీ నుంచే అపాయింట్మెంట్స్ ఇచ్చి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
YS Sharmila: బోడి 25 వేలకు మూడో బిడ్డను కనాలా ? చంద్రబాబుపై షర్మిల పంచ్..! -
నితీశ్ తర్వాత వికెట్ చంద్రబాబే? మాజీ కేంద్రమంత్రి జోస్యం..! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications