'ఇవిఎంలు వద్దు, గుద్దుడే ముద్దు'

Chandrababu Naidu
హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ఏదో దోషం ఉందని చంద్రబాబు ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నారు. ఒకప్పుడు హైటెక్‌ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు పాతపద్ధతులే ముద్దంటున్నారు. ఈ మధ్య జరిగిన లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఈ ఓటమిని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లపై నెట్టుతోంది.

ఈవీఎంలపై అనుమానాలున్నాయని, ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్‌ కాగితాలు వినియోగించాలని కోరుతోంది. త్వరలో జరగబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్‌ ల పద్ధతిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను తెదేపా నేతలు గురువారం కలిశారు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్ల పద్ధతిలో ఈ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏవీఎస్‌ రెడ్డికు టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+